కాంగ్రెస్ పాలిత కర్ణాటక రాజధాని బెంగళూరులో మెట్రో రైలు చార్జీలు మరోసారి పెరిగాయి. అన్ని రకాల టికెట్ క్యాటగిరీలపై 5 శాతం చార్జీలు పెంచుతూ బీఎంఆర్సీఎల్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ చార్జీల పెరుగుదల ఈ నె�
Metro rails | సంక్రాంతి పండగ నేపథ్యంలో నగరవాసులు పెద్ద సంఖ్యలో సొంతూళ్లకు వెళ్తున్నారు. దాంతో నగరంలోని బస్టాండులు, రైల్వే స్టేషన్లు, కిక్కిరిసిపోయాయి. నగరంలోని ప్రధాన బస్టాప్లు అయిన ఎల్బీనగర్, మియాపూర్, సికి
నార్త్ సిటీ మెట్రో విషయంలో ఆశలు చిగురిస్తున్నాయి. విస్తరణ అంశం పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి ఆధీనంలో ఉండటంతో... ఇటీవల నార్త్ సిటీ మెట్రో సాధన సమితి చేసిన ప్రయత్నం సఫలమవుతున్నది. ఈ మేరకు విస్తరణపై ప్రభుత్
చాలా కాలంగా పెండింగ్లో ఉన్న దివ్యాంగుల బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుందని మంత్రి సీతక్క అన్నారు. గురువారం లూయిస్ బ్రెయిలీ 215వ జయంతిని పురస్కరించుకుని మలక్పేటలోని నల్�
Delhi Metro | హోలీ పండుగను పురస్కరించుకుని ఈ నెల 8న దేశ రాజధాని ఢిల్లీలో మధ్యాహ్నం 2.30 గంటల వరకు మెట్రో సర్వీసులను నిలిపివేయనున్నట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పోరేషన్ తెలిపింది.