Hyderabad Metro | దేశంలోని అన్ని మెట్రోల కంటే హైదరాబాద్ మెట్రో చార్జీల భారం ఎక్కువగా ఉంది. ఇటీవల పెరిగిన ధరలతో పోల్చితే 15 శాతానికిపైనే టికెట్ ధరలు ఉన్నాయి. ఇక మెట్రో ప్రయాణికులకు సరైన మౌలిక వసతులు కూడా అందడం లేదు.
నగరంలో ఫస్ట్-లాస్ట్ మైల్ కనెక్టవిటీ అనేది పరిహాసంగా మారింది. ప్రధాన మార్గాల గుండా పోతున్న మెట్రోను.. కాలనీలు, ఇతర ప్రాంతాలకు అనుసంధానం చేస్తూ ఫీడర్, పబ్లిక్ ట్రాన్స్పోర్టు సేవలను తీసుకువచ్చే కార్య
చార్జీల పెంపుతో నిత్యం మెట్రోలో ప్రయాణించే లక్షలాది ఉద్యోగులు, మధ్య తరగతి ప్రజలు, వ్యాపారులు, విద్యార్థులపై ఆర్థిక భారం పడుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే కేంద్రంలోని బీజ�
Hyderabad Metro | ప్రయాణికులపై మెట్రో చార్జీల భారం పడనున్నది. ఈ మేరకు హైదరాబాద్లో మెట్రో చార్జీలను పెంచుతూ ఎల్అండ్టీ సంస్థ నిర్ణయం తీసుకున్నది. ఈ నెల 17 నుంచి కొత్త చార్జీలు అమలులోకి రానున్నాయి. కనిష్ఠంగా రూ.2 నుం�