హైదరాబాద్ మహా నగరంలో పెరుగుతున్న వాతావరణ కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకున్నది. దక్షిణ భారతదేశంలో అత్యంత కాలుష్య మెట్రో నగరంగా మారిందని గ్రీన్ పీస్ ఇండియా తాజా అధ్యయనంలో వెల్లడైంది.
కేబుల్ బ్రిడ్జి, మానేరు రివర్ ఫ్రంట్ అద్భుతంగా నిర్మిస్తున్నామని, రాష్ట్రంలోనే కరీంనగర్ మహా నగరంగా అభివృద్ధి చెందుతున్నదని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరం�
గిడ్డంగుల లీజింగ్లోనూ హైదరాబాద్ సత్తా చాటుతున్నది. గత ఆర్థిక సంవత్సరం హైదరాబాద్లో 54 లక్షల చదరపు అడుగుల స్థలం లీజుకు తీసుకున్నట్లు ప్రముఖ రియల్ ఎస్టేట్ మార్కెట్ అధ్యయన సంస్థ నైట్ ఫ్రాంక్ వెల్లడ�
విశాలమైన రోడ్లు, మధ్యలో డివైడర్.. సెంట్రల్ లైటింగ్ సిస్టమ్.. బ్యూటిఫుల్ సీనరీని తలపించేలా దారి పొడవునా దట్టంగా అల్లుకున్న మహా వృక్షాలు.. మెట్రోపాలిటన్ నగర రహదారిని తలపిస్తున్న
ఒకే లైన్లో 170 కిలోమీటర్ల నిర్మాణం ప్రమాదాలు జరగకుండా భూగర్భంలో లేయర్లు 7.5 లక్షల కోట్లతో మూడేండ్లలో పూర్తి ప్రపంచంలోనే అత్యాధునిక నగరానికి అంకురార్పణ జరిగింది. ఐదు దశాబ్దాలు నిర్విరామ కృషి చేసినా సాకారం