మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ పరిధిలోని గోదాంల్లో నిల్వ చేసిన సరుకులకు భద్రత కరువైంది. మార్కెట్ యార్డు ఆవరణలో 5 వేల మెట్రిక్ టన్నుల గోదాంలు రెండు ఉండగా, మార్కెట్ నిధులతో 2014కు ముందు నిర్మించిన మరో 2 వేల మ�
ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ అధ్వానంగా మారింది. అధికారుల నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారుతున్నది. మెట్పల్లి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్కు ధాన్యం తెచ్చి రోజులు గడుస్తున్నా కాంటా పెట్టకపోవడంతో పశువుల పా�
పచ్చ బంగారంగా పిలుచుకునే పసుపునకు ఇప్పుడిప్పుడే మార్కెట్లో ధర పెరుగుతున్నది. జగిత్యాల జిల్లా మెట్పల్లి వ్యవసాయ మార్కెట్లో మంగళవారం పసుపునకు పలికిన ధరలిలా ఉన్నాయి.
ఈ సారి పసుపు ధరలు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. ఈ ఏడాది దిగుబడులు కాస్త తగ్గినా.. రేట్లు మాత్రం రోజురోజుకూ పైపైకి చేరుతున్నాయి. మెట్పల్లి వ్యవసా య మార్కెట్లో పసుపు క్రయవిక్రయా లు జోరుగా సాగుతుండగా.. సోమవార