నాగోబా మహాజాతర కోసం మెస్రం వంశీయులు సోమవారం రాత్రి కెస్లాపూర్ మర్రి చెట్లవద్దకు చేరుకున్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కలమడుగు వద్ద గోదావరి నదిలోని హస్తలమడుగులో గత నెల 28న గంగాజలంతో బయల్దేరి�
హస్తలమడుగులో సేకరించిన గంగాజలంతో మెస్రం వంశీయులు దోడందకు చేరుకున్నారు. ఉట్నూర్ మండలంలోని నర్సాపూర్ పొలిమేరలో మంగళవారం కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని దోడందకు బయలు దేరారు.
నిర్మల్లోని తన నివాసంలో మంత్రి ఇంద్రకరణ్రెడ్డిని మెస్రం వంశీయులు గురువారం కలిశారు. ఈ సందర్భంగా నాగోబా మహా పూజలతో పాటు జాతర, దర్బార్కు హాజరుకావాలని కోరుతూ ఆహ్వాన పత్రికను అందించారు.