నాగోబా మహాపూజ(జనవరి 21)కు ఉపయోగించే పవిత్ర గంగాజలం సేకరణకు మెస్రం వంశీయులు బయల్దేరిన విషయం తెలిసిందే. గాదిగూడ మండలం లోకారి(కే) గ్రామపంచాయతీ పరిధిలోని బురుకుమ్గూడలో మంగళవారం రాత్రి వారు బస చేశారు. ఈ సందర్�
నాగోబా మహాపూజ (జనవరి 21న)కు ఉపయోగించే పవిత్ర గంగాజలం సేకరణ కోసం ప్రారంభమైన మహా పాదయాత్ర మంగళవారం నార్నూర్ మండలం గుండాల గ్రామానికి చేరుకున్నది. ఈ సందర్భంగా మెస్రం వంశీయులకు గ్రామస్తులు ఆహ్వానం పలికారు. మహ