రాష్ట్రంలో 2024-25 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపులో మెరిట్ విద్యార్థులకు ఏమైనా అన్యాయం జరిగితే న్యాయం కోసం వినియోగదారుల మండలి ఆధ్వర్యంలో లీగల్ సెల్ ఏర్పాటు చేసినట్టు మండలి జాతీయ ప్రతిన�
తెలంగాణ ప్రభుత్వం కేజీ టూ పీజీ విద్యలో భాగంగా ఏర్పాటు చేసిన గురుకులాల్లో విద్యార్థులు పోటీపడి సీట్లు సాధిస్తున్నారు. సీట్లు సాధించుకున్న వారందరూ గురుకులాల్లో చదువుకునేందుకు సంసిద్ధం కావడంతో చేరిన వి�
రాష్ట్రంలో కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ కాలేజీల్లో విద్యను అందిస్తున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్లోని ఎస్సీఈఆర్టీ గోదావరి ఆడిటోరియంలో ఇంటర
చదువుల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్ధులను తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలకు ఎంపిక చేశారు. లక్డీకాపూల్లోని వాసవి కల్యాణమండపంలో ఆదివారం ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమాన్ని శాసన�