విద్యార్థులు ప్రతి విషయాన్ని ప్రణాళికాయుతంగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని కట్టంగూర్ ఎంఈఓ అంబటి అంజయ్య అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహ విద్యార్థులకు ఉచిత దుస్తులు పంపిణీ చేశా
బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కట్టంగూర్ ఎంఈఓ అంబటి అంజయ్య అన్నారు. శుక్రవారం కట్టంగూర్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని నల్లగొండ జిల్లా కట్టంగూర్ ఎంఈఓ అంబటి అంజయ్య అన్నారు. గురువారం కట్టంగూర్ లోని అంబేద్కర్ నగర్ లో 2025-26 విద్యా సంవత్సరం ప్రొఫెసర్ జయశంకర్ బడి�