ఇండొనేషియా ప్రభుత్వంపై పెద్ద ఎత్తున నిరసనలు పెల్లుబికాయి. పార్లమెంటు సభ్యులకు హౌసింగ్ అలవెన్స్ ఇవ్వాలని ప్రభుత్వం చేసిన ప్రతిపాదనపై నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సభా సమావేశాల్ని అడ్డుకుంటే నష్టపోయేది ఎంపీలేనని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు అన్నారు. రభసకు, నాటకీయతకు పాల్పడే పార్టీల నాయకుల వల్ల పార్లమెంట్ సభ్యులకు నష్టం వాటిల్లుతుందని అన్నారు.
లాభదాయక పదవుల్లో కొనసాగుతున్న పార్లమెంట్ సభ్యులపై అనర్హత వేటు వేసేందుకు 65 ఏండ్ల క్రితం తీసుకొచ్చిన పాత చట్టాన్ని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది. దాని స్థానంలో ప్రస్తుత అవసరాలకు అనుగుణం�
200 మంది ప్రదర్శనగా వెళ్తుంటే వారిని ఆపటానికి 2000 మంది పోలీసులు అడ్డం నిలిచారు. ఆ ప్రదర్శకులు సంఘవిద్రోహ శక్తులో, కరడుగట్టిన నేరస్థులో కాదు.. గౌరవ పార్లమెంటు సభ్యులు. గౌతమ్ అదానీ కుంభకోణంపై హిండెన్బర్గ్ న
తెలంగాణ అన్ని రంగాల్లో పెట్టుబడులకు అనువైన ప్రాంతమని రాష్ట్ర పురపాలక, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు.జర్మనీ-ఇండియన్ పార్లమెంటరీ స్నేహ సంబంధాల్లో భాగంగా రాల్ఫ్ బ్రింకాస్ నేతృత్వంలోని ఆరుగ�