TGSRTC | హైదరాబాద్ తార్నాకలోని టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో డిప్లొమేట్ ఆఫ్ నేషనల్ బోర్డ్ (డీఎన్బీ) పీజీ మెడికల్ కోర్సులకు అనుమతి లభించింది. మూడు విభాగాల్లో ఏడు సీట్లను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్�
నిజామాబాద్ జిల్లాలో ఆదివారం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) ప్రశాంతంగా నిర్వహించారు. పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. మొత్తం 3,398 మందికి 3,298 మంది విద్యార్థులు పరీ�
మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయస్థాయి నీట్-2025 ప్రవేశ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. ఖమ్మంలోని ఆరు కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా అధికారులు సకల సౌకర్యాలు కల్పించారు.
రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్, తెలంగాణ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఫర్ నర్సెస్ సంయుక్తాధ్వర్యంలో ఎస్సీ యువతకు పలు మెడికల్ కోర్సుల్లో ఉచిత ఉపాధి శిక్షణ ఇవ్వనున్నారు.
ఇంటర్, డిగ్రీ తర్వాత ఏ కోర్సులో చేరితే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందనే అనుమానాల నివృత్తికి ‘టీ న్యూస్ ఎడ్యుకేషన్ ఫెయిర్2024’ చక్కటి వేదికగా నిలుస్తున్నదని విద్యార్థులు, తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.
రాష్ట్రంలోని ఫార్మసీ కోర్సులకు ఫుల్ డిమాండ్ నెలకొన్నది. మెడికల్ కోర్సుల్లో సీట్లు రాని ఇంటర్ బైపీసీ పూర్తిచేసిన విద్యార్థులు ఈ కోర్సులవైపు మళ్లారు. దీంతో ఒక్కసారిగా సీట్లన్నీ నిండాయి. ఈ ఏడాది ఎంసె�