మేం తప్పులు చేయం, విద్యా సంస్థలను స్థాపించి పేద, మధ్య తరగతికి చెందిన విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దుతున్నామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మున్సిపాలిటీ గిర్మాపూర్లో ఆదివ
మేడ్చల్ జిల్లాలోని పూడూరు గ్రామాన్ని ఇటీవల మేడ్చల్ మున్సిపాలిటీలో విలీనం చేశారు.ఇన్నాళ్లు ఆ గ్రామంలో ఇల్లు కట్టుకోవాలంటే 1000చదరపు అడుగులకు గరిష్ఠంగా రూ. 2వేలలోపు నిర్మాణ చార్జీలు చెల్లిస్తే.. స్థానిక ప
ఎంతో భద్రంగా..గోప్యంగా ఉంచాల్సిన సమగ్ర కుటుంబ సర్వే ఫారాలు ఇలా రోడ్డపాలయ్యాయి. గురువారంమేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని అత్వెల్లి దాటిన తర్వాత మేడ్చల్- నిజామాబాద్ దారిలో రేకుల బావి చౌరస్తా నుంచి
భారత�
ఆదాయ పెంపు మార్గాలపై దృష్టి సారించాలని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. మేడ్చల్ మున్సిపాలిటీ పాలకవర్గ సమావేశం చైర్పర్సన్ మర్రి దీపికానర్సింహారెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగింది.
మేడ్చల్ మున్సిపాలిటీకి క్లీనెస్ట్ సిటీ అవార్డు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ్లో 25 వేల నుంచి 50వేల జనాభా ఉన్న పట్టణాల్లో మేడ్చల్ మున్సిపాలిటీకి క్లీనెస్ట్ సిటీ అవార్డు వచ్చింది.