మేడ్చల్ మెట్రో సాధన కోసం స్థానికులు ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. రెండో దశ విస్తరణలో భాగంగా జేబీఎస్ నుంచి మేడ్చల్, జేబీఎస్ నుంచి శామీర్పేట మార్గంలో నిర్మించాల్సి ఉండగా, కేంద్రానికి డీపీఆర్
గత కొంతకాలంగా మేడ్చల్ మెట్రో సాధన సమితి సాగించిన పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చింది. నార్త్ హైదరాబాద్ ప్రాంతానికి మెట్రో రైలు నిర్మించాలంటూ ప్రజలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు చేసిన డిమ
నార్త్ సిటీ మెట్రో నిర్మాణానికి ఇన్నాళ్లు సాగిన ప్రజా పోరాటానికి ఫలితం వచ్చింది. ఎట్టకేలకు ఫేస్-2లోనే నార్త్ సిటీ మెట్రో నిర్మిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇప్పటికే రూపొందించిన డీపీఆర్కు అనుబంధ
మెరుగైన రవాణా సదుపాయాలను ఏర్పాటు చేయాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. నిత్యం లక్షన్నర మంది నార్త్ సిటీ నుంచి కోర్ సిటీకి రాకపోకలు సాగిస్తున్నా... ఆధునిక రవాణా సౌకర్యాలను కల్పించడంలో విఫలమవుతున�
మెట్రో రైలు రెండో దశలోనే ఫోర్త్ సిటీకి మెట్రో కారిడార్ను నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మేడ్చల్ మెట్రో సాధన సమితి ప్రతినిధులు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మెట్రో ర�
మెట్రో రైలు కారిడార్ను సాధించడమే లక్ష్యంగా మేడ్చల్ మెట్రో సాధన సమితి కార్యాచరణ సిద్ధం చేసింది. జనమే లేని, భవిష్యత్లో వస్తుందో రాదో తెలియని ఫ్యూచర్ సిటీ (ఫోర్త్ సిటీ) కోసం 40 కి.మీ మెట్రో మార్గాన్ని రెం