ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో బుధవారం సమ్మక్క-సారక్క పూజారులు గుడిమెలిగే పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ నెల 28 నుంచి 31 వరకు అమ్మవార్ల మహాజాతర జరుగనున్న నేపథ్యంలో రెండు వారాల ముందు నుంచి నిర్వహించే �
మేడారం జాతరలో ఐదో గద్దె వెలసింది. కొత్తగా వెలసిన ఆ గద్దె పేరు వనం పోతరాజు గద్దె. మేడారం అంటే ఇప్పటి వరకు తల్లీబిడ్డలైన సమ్మక్క, సారలమ్మ గద్దెలు, వాటికి పక్కనే పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలు. ఇప్పటి వరకు మ
సమ్మక్క-సారలమ్మ జాతర తెలంగాణ ప్రజల హృదయ స్పందన అని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క పేర్కొన్నారు. ఆదివారం ఆయన మేడారంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, అడ్లూరి లక్ష
మేడారం మహా జాతరలో భక్తులకు మౌలిక వసతులు కరువయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కోట్లాదిమంది భక్తులు తరలివచ్చే మహా జాతరకు భక్తుల అవసరానికి తగిన విధంగా మరుగుదొడ్లను నిర్మించకుండా నిర్లక్ష్యం చేస్తున్నది. 2022, 2024