వీడియో కాన్ఫరెన్స్లో సీఎస్ సోమేశ్ కుమార్మెదక్, జూన్ 5 : జిల్లాలో పెండింగ్ భూ సమస్యల దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. సమీకృత కలెక్�
డీఆర్డీవో శ్రీనివాస్రామాయంపేట, జూన్ 5 : పోస్టాఫీస్లో పింఛన్ తీసుకునే వారందరికీ పింఛన్లు అందిస్తామని, అందుకోసం పోస్టాఫీస్తో పాటు అదనంగా మరో పాయింట్ను చూస్తున్నామని, రెండు రోజుల్లో ఎలాంటి ఇబ్బందుల�
చేర్యాల, జూన్ 4 : ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సూచనల మేరకు మల్లన్న క్షేత్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ధర్మకర్తల మండలి చైర్మన్ గీస భిక్షపతి అన్నారు. కొమురవెల్లి మల్లికార్జునస్వామి వ�
చిలిపిచెడ్, జూన్ 4: రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు సోమక్కపేట సొసైటీ చైర్మన్ ధర్మారెడ్డి, వైస్ ఎంపీపీ విశ్వంభరస్వామి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని శీలాంపల్లి ఏర్పాటు చేసిన విలేకరుల సమా
సంగారెడ్డి జిల్లాలో సరాసరి20.3 మీ.మీ వర్షపాతంఅత్యధికంగా గుమ్మడిదలలో 76.8 మిల్లీ మీటర్లు..సిద్దిపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో కురిసిన వానతడిసిన ధాన్యంసంగారెడ్డి, జూన్ 3 : ఉమ్మడి మెదక్ జిల్లాలో బుధవారం అర్ధ�
రెండు రోజుల్లో 20వేల పరీక్షలు చేయాలిగ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా నిర్వహించాలికలెక్టరేట్, కమిషనరేట్ భవనాలను ప్రారంభానికి సిద్ధం చేయండిసమీక్షలో సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామ్రెడ్డిసిద్దిపేట కలె
ఇంటింటికీ శుద్ధ తాగునీరందిస్తున్నాం సీఎం కేసీఆర్ పోరాటంతోనే తెలంగాణ సాకారం రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి గజ్వేల్, జూన్ 2 : సీఎం కేసీఆర్ ఎన్నో త్యాగాలు చేసి సాధి�
ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి కూరగాయల మార్కెట్ సందర్శన మెదక్, జూన్ 2 : కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మెదక్ పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్స్లో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా కూరగాయల మార్
అక్షయపాత్ర సేవలు అమోఘం ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అందోల్, జూన్ 2: పేద ప్రజల ఆకలి తీరుస్తున్న అక్షయపాత్ర సేవలు అమోఘమని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. బుధవారం మండలంలోని ఎర్రారం, నేరడిగుంట గ్రామ�
ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ జహీరాబాద్, జూన్ 1 : రైతులకు వానకాలం సీజన్లో డీసీఎంఎస్ ద్వారా ఉమ్మడి మెదక్ జిల్లాలో 200 కేంద్రాలు ఏర్పా టు చేసి ఎరువులు, విత్తనాలు అమ్మకాలు చేస్తున్న�
ఈ విధానంతో వరిలో అధిక దిగుబడిప్రతి గ్రామంలో 250 ఎకరాలు సాగు చేయాలిఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావుక్షేత్రస్థాయిలో వరి వెద సాగు పద్ధతి పరిశీలన సిద్దిపేట అర్బన్, జూన్ 1 : రైతులకు లాభం చేకూర్చడమే ధ్యేయం�
జెండాలు ఆవిష్కరించనున్న అమాత్యులుసిద్దిపేటలో మంత్రి హరీశ్రావుసంగారెడ్డిలో హోం మంత్రి మహమూద్ అలీమెదక్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వరాష్ట్రంలో అభివృద్ధి పరవళ్లు తొక్కుతున్నది. తెలంగాణను