నిజాంపేట,జూన్17: రైతులు తమ వ్యవసాయ క్షేత్రాల్లో వరికి బదులుగా ఆరుతడి పంటలైన కంది , పత్తి, వేరుశనగ, మినుములు, సన్ఫ్లవర్ వంటి పంటల సాగుకు మొగ్గు చూపాలని జిల్లా వ్యసాయ అధికారి పరశురాం నాయక్ అన్నారు.గురువార
మెదక్,జూన్17: గ్రామాలు పచ్చదనం, పరిశుభ్రతతో వికసించేలా అధికారులు చిత్తశద్ధితో పనిచేయాలని జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో మండల ప్రత్యేకాధికారులు , ఎంపీడీవోలు, ఎంప�
మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి డయల్ యువర్ ఎమ్మెల్యేకు 54 మంది ఫిర్యాదు సీఎంఆర్ఎఫ్, కల్యాణలక్ష్మి చెక్కుల అందజేత మెదక్, జూన్ 16 : ప్రజా సమస్యల పరిష్కారానికే ‘మీ కోసం నేనున్నా’ కార్యక్రమం చేపట్
విత్తన ప్రాసెసింగ్ ప్లాంట్లు, దుకాణాల్లో టాస్క్ఫోర్స్ బృందం సభ్యుల తనిఖీ టాస్క్ ఫోర్సు బృందం ప్రత్యేకాధికారులు రామాయంపేట, జూన్ 16 : రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువుల అందించడం కోసమే పోలీస్, వ్యవసాయ
శిఖం భూములు కబ్జా చేస్తే క్రిమినల్ కేసులు చెరువులను రక్షించాల్సిన బాధ్యత అధికారులదే మెదక్ కలెక్టర్ హరీశ్ మెదక్, జూన్ 15 : జిల్లాలో చెరువులు అన్యాక్రాంతం కాకుండా రెవెన్యూ, నీటి పారుదల శాఖ అధికారులు ప
ప్రభుత్వ ఆరోగ్య విస్తరణ అధికారి రవీందర్, ఎంపీపీ భిక్షపతి రామాయంపేట, జూన్ 14: పది రోజులుగా ఏర్పా టు చేసిన ప్రత్యేక వైద్యశిబిరంలో 3800 మందికి వ్యాక్సిన్ వేశామని మండల వైద్య ఆరోగ్యశాఖ విస్తరణ అధికారి రవీందర్�
నర్సాపూర్, జూన్14: మహిళ సంఘాల సభ్యులకు నూతన వ్యాపారం చేసుకోడానికి ప్రభు త్వం ప్రోత్సాహకం అనే పథకా న్ని ప్రవేశపెటట్టారని జిల్లా గ్రామీణాభివృద్ధ్ది అధికారి భీమ య్య అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని మండల �
తగ్గుముఖం పట్టిన రెండో దశ కరోనాసర్కారు దవాఖానల్లో ఆక్సిజన్ పడకలు సిద్ధంమెదక్, జూన్ 13 : కరోనా రెండో దశ తీవ్రత నేపథ్యంలో మూడో దశ పిల్లలపై ప్రభావం అధికంగా ఉంటుందన్న హెచ్చరికలతో ఎదుర్కొకునేందుకు రాష్ట్ర �
ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డినారాయణఖేడ్, జూన్ 13 : నారాయణఖేడ్ నియోజకవర్గం వేగవంతంగా అభివృద్ధి చెందుతున్నదని, అభివుద్ధిని కాంక్షించే వారు టీఆర్ఎస్ను బలపర్చాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే మహారెడ్�
వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి మెదక్, జూన్ 12: కల్తీ విత్తనాలను అరికట్టేందుకు జిల్లా స్థాయిలో పోలీసు, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరం�
పాడి బర్రెను ట్రాక్టర్తో ఢీకొట్టి.. ఆపై కత్తుల కోసిన దుండగులు పోలీసుల అదుపులో నిందితుడు మరో ముగ్గురు పరారీ కొండపాక, జూన్ 12 : మాంసం కోసం కొందరు దుండగులు పాడి బర్రెను ట్రాక్టర్తో ఢీకొట్టి.. ఆపై కత్తులతో కో�
చిలిపిచెడ్,జూన్ 11: నిరుపేదలకు ప్రభుత్వం అండగా ఉం టుందని ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని బద్రియ తండా,గంగారం గ్రామానికి చెందిన లబ్ధిదారుల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను సర్పంచ్లక