సంగారెడ్డి జిల్లాలో 647 పంచాయతీల్లో 13.23 లక్షల మొక్కలు అందజేత నర్సరీల ద్వారా మరో 7,86,657 మొక్కల పంపిణీ పండ్లు, పూలు, ఔషధ మొక్కల అందజేతకు ప్రాధాన్యం సంగారెడ్డి, జూన్ 7 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో పల్లె, పట్టణ ప్రగతి, హ
తూప్రాన్ రూరల్, జూలై 7 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణప్రగతిలో తూప్రాన్ పట్టణాన్ని సుందరీకరించి, ఆదర్శంగా తీర్చిదిద్దాలని మెకద్ జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్బాడీస్)ప్రతిమాసింగ్ సూచి
చెరువుల పరిరక్షణ నోడల్ అధికారులుగా అదనపు కలెక్టర్లు ఎఫ్టీఎల్, సర్వే నంబర్లను పక్కాగా గుర్తించే బాధ్యత వారిదే హెచ్ఎండీఏ లేక్ ప్రొటెక్షన్ కమిటీ నుంచి బదిలీ జీవో జారీ చేసిన ప్రభుత్వం సిటీబ్యూరో, జూ�
సదాశివపేట ఎంపీపీతో సహా ఆరుగురు సర్పంచ్లు టీఆర్ఎస్లోకి..? మంత్రి హరీశ్రావు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్తో మంతనాలు ఈ నెల 10న టీఆర్ఎస్లో చేరనున్న కాంగ్రెస్ నేతలు? సదాశివపేట, జూలై 7 : సంగారెడ్డి ఎమ్మె�
గ్రామాల్లో కొనసాగుతున్న కార్యక్రమం చెత్త తొలగింపు..మొక్కలు నాటే కార్యక్రమం పరిశీలిస్తున్న అధికారులు శుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచన మనోహరాబాద్, జూలై 7 : గ్రామాలాభివృద్ధి కోసమే పల్లె ప్రగతి కార్యక్ర�
మెదక్ మున్సిపాలిటీ, జూలై 7 : హరితహారంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పిలుపునిచ్చారు. పట్టణ ప్రగతి, హరితహారంలో భాగంగా మెదక్ మున్సిపాలిటీ 12వ వార్డులోని పిల్లికో
చిన్నశంకరంపేట, జూలై 7: దేవాలయాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని సీఎం రాజకీయ కార్యదర్శి ఎమ్మెల్సీ శేరిసుభాశ్రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి తెలిపారు. బుధవారం మండల పరిధిలో�
మెదక రూరల్, జూలై 7 : తెలంగాణ రాష్ట్రం పంట పొలాలతో కళకళలాడుతూ సుభిక్షంగా ఉండాలని సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి, వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని మెదక్ ఎమ్మెల్యే పద్మ�
ఆకట్టుకుంటున్న పల్లె ప్రకృతి వనం ఎటూ చూసినా పరిశుభ్రత.. పచ్చదనం గ్రామంలో నిత్యం పారిశుధ్యం ఒకప్పుడు ఆ గ్రామ రోడ్లు అధ్వానం ఉండేవి.. ఇప్పుడు గల్లీగల్లీనా సీసీతో అందంగా కనిపిస్తున్నవి.. పల్లె ప్రకృతిలో భాగ�
ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అందోల్, జూలై 6 : పల్లెప్రగతితో మా రుమూల గ్రామాలు సైతం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. పల్లె, పట్టణ ప్రగతి, హారితహారం కార్
శాసన మండలి ప్రొటెం చైర్మన్ వెన్నెవరం భూపాల్రెడ్డి ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి,పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అమీన్పూర్, జూలై 5 : ప్రజా సంక్షేమమే ప్రభుత్�
నిజాంపేట, జూలై 5 : సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పల్లె ప్రగతితో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని, పల్లె ప్రగతి నిరంతర ప్రక్రియ కావాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. సోమవారం నిజాంపేటలోని
తూప్రాన్ రూరల్, జూలై 5: తూప్రాన్ పట్టణంలో పట్టణప్రగతి, మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం పల్లెప్రగతి పనులు జోరందుకున్నాయి. పట్టణంలోని పలు వార్డుల్లో మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్గౌడ్, కమిషనర్ మోహన�
రామాయంపేట, జూలై 5: మొక్కలను ప్రణాళికా బద్దంగా నాటాలని, మొక్క మొక్కకు వ్యత్యాసం ఉండేలా నాటాలని ప్రతి మొక్కను ఆన్లైన్లో చూపాలని జిల్ల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు.సోమవారం రామాయంపేటకు విచ్చేసిన
హరితహారాన్ని విజయవంతం చేయాలి పాలమూరు పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాం ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్ టౌన్, జూలై 4 : చెట్లతోనే మానవ మనుగడ సాధ్యమని, అందుకే పెద్ద ఎత్తున మొక్�