సిటీబ్యూరో, జూలై 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కేసులు ఎట్టకేలకు తగ్గుముఖం పట్టాయి. కరోనా కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టడం వల్ల బ్లాక్ఫంగస్ కేసులు కూడా తగ్గుతున్నట్లు వైద్యాధికారులు వెల�
ఖర్చులు చూపించని అభ్యర్థులపై అనర్హత వేటు మెదక్ మున్సిపల్లో 24 మందిపై చర్యలు మూడేండ్ల వరకు ఎన్నికల్లో పోటీకి అనర్హత ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం మెదక్ మున్సిపాలిటీ, జూలై 11: మున్సిపల్ సాధ�
ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా విస్తారంగా వానలు సంగారెడ్డి జిల్లాలో సరాసరి 2.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అత్యధికంగా సిర్గాపూర్లో 27.0 మిల్లీమీటర్లు సాగుకు రైతన్నల సన్నద్ధం నిండిన చెరువులు, కుంటలు, డ్యా
బెదిరింపులకు పాల్పడుతున్న ముఠాలు రియల్ వ్యాపారులు, సంపన్నులే లక్ష్యం ఏటీఎంల వద్ద, ఆభరణాలు ధరించి వెళ్తున్న వారిని బెదిరించి లాక్కుంటున్న దుండగులు రెచ్చిపోతున్న కర్ణాటక, మహారాష్ట్ర ముఠాలు తాజాగా పోలీ�
మెదక్లో పోక్సో కోర్టు ప్రారంభం బాలల హక్కులను పరిరక్షించాలి హైకోర్టు న్యాయమూర్తి అమర్నాథ్గౌడ్ పోక్సో కోర్టు న్యాయమూర్తిగా మైత్రేయి హాజరైన ఉమ్మడి జిల్లా న్యాయమూర్తులు మెదక్ అర్బన్, జూలై 11 : చిన్నా�
సంగారెడ్డి జిల్లా కోర్టులో లోక్ అదాలత్ ఉమ్మడి జిల్లా కక్షిదారులకు 21 బెంచీలు నష్టపరిహారం సొమ్ము రూ.1.10 కోట్లు పరిహారం రుసుము రూ.3లక్షలు రికవరీ చేసిన సొమ్ము రూ.11.60లక్షలు రాజీతోనే సత్వర న్యాయం : ఉమ్మడి జిల్లా
ఎక్కడ చూసినా పరిశుభ్రత.. పచ్చదనం అందుబాటులోకి డంపింగ్ యార్డు, వైకుంఠధామం ఆకట్టుకుంటున్న పల్లె ప్రకృతి వనం రెండేండ్లలో రూ.50 లక్షల నిధులు కేటాయింపు అభివృద్ధిలో ఆదర్శంగా..మెదక్ మండలం పాతూర్ గ్రామం అభివృ�
మెదక్ మున్సిపాలిటీ, జూలై 9: పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యమిచ్చి మెదక్ను స్వచ్ఛ పట్టణంగా మార్చుదామని మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్ అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా 9వ రోజు శుక్రవారం 4, 7, 8, 26
పట్టణ ప్రగతితో సత్ఫలితాలు అభివృద్ధికి పథంలో పట్టణాలు కాలనీల్లో తొలిగిపోతున్న సమస్యలు వార్డుల్లో పర్యటిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు పచ్చదనం.. పారిశుధ్యానికి ప్రాధాన్యం ఆనందం వ్యక్తం చేస్తున్న
ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి జిన్నారం, కొడకంచి గ్రామాల్లో మొక్కలు నాటిన ఎమ్మెల్యే జిన్నారం, జూలై 8 : పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయ
వెల్దుర్తి, జూలై 8: పల్లెప్రగతి నిరంతర ప్రక్రియని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా గురువారం మండలంలోని కుకునూర్, దామరంచ, ధర్మారం, మానేపల్లి గ్రామాల్లో మొక్కలు నా
మొక్కల పెంపకంతో పర్యావరణ పరిరక్షణ పట్టణ ప్రగతి కార్యక్రమంలో అందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ పలుచోట్ల మొక్కలు నాటిన జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, ఎంపీపీలు టేక్మాల్: మొక్కలను విరివిగా నాటడం వల�