మూడు గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు కిష్టయ్యపల్లిలో గంధం పార్కు ఏర్పాటు దశాబ్దాల సమస్యను తీర్చిన వైకుంఠధామం రెండున్నరేండ్లలో రూ.10కోట్ల అభివృద్ధి పనులు విజయవంతం ప్రభుత్వ పథకాల అమలు అయ్యమ్మ చెరువు ఒడ్డ�
వెల్దుర్తి, జూలై 19: గ్రామాలను ఆకుపచ్చగా తీర్చిదిద్దాలనే లక్ష్యంగా చేపట్టిన బృహత్ పల్లెప్రకృతి వనాల కోసం మం డలంలో స్థలాలను గుర్తిస్తున్నట్లు వెల్దుర్తి ఎంపీడీవో జగదీశ్వరాచారి అన్నారు. సోమవారం మాసాయిప�
మెజార్టీ సభ్యత్వాలు కలిగిన సంఘం పీఆర్టీయూ టీఆర్ఎస్ ప్రభుత్వ సహకారంతో ఎన్నో సమస్యలు పరిష్కరించుకున్నాం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి మెదక్ జిల్లాలోని పలుచోట్ల పీఆర్టీయూ సభ్యత్వ నమోదు కార్యక్ర�
వ్యాధులు ముసిరే ప్రమాదం ముందస్తు జాగ్రత్తలే ఎంతో అవసరం పోస్ట్ కొవిడ్ బాధితులు మరింత అప్రమత్తం మునిపల్లి, జూలై 18 : అసలే వర్షాకాలం.. ఆపై సీజనల్ వ్యాధుల భయం.. మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యాలతో పాటు రకరకాల �
పరిష్కారమవుతున్న ప్రజా సమస్యలు పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే,కలెక్టర్, అదనపు కలెక్టర్, ప్రజాప్రతినిధులు మెదక్ మున్సిపాలిటీ, జూలై 16: పట్టణ ప్రగతి మూడో విడుత మెదక్ లో విజయవ�
మనోహరాబాద్, జూలై 18 ః నిరుపేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని జడ్పీ చైర్ పర్సన్ ర్యాకల హేమలతాశేఖర్గౌడ్ అన్నారు. మనోహరాబాద్ మండలానికి చెందిన నలుగురు సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేయగా వారికి వచ్చిన చెక్కు�
తూప్రాన్ రూరల్, జూలై 18 : ఇండ్ల ఎదుట మొక్కలను నాటి సంరక్షించుకోవడం తో ఇండ్ల పరిసరాలు అందంగా కనబడుతాయని మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్గౌడ్ అన్నారు. ఎవరికి ఎలాంటి మొక్కలు కావాలో అడిగితే మున్సిపల్ సిబ్బ�
మెదక్, జూలై 17 : పాల ఉత్పత్తి పెంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పాడి పశువుల కొనుగోలు చేసేందుకు స్త్రీనిధి పరపతి సమాఖ్య ద్వారా రుణాలు ఇవ్వనున్నట్లు మెదక్ కలెక్టర్ హరీశ్ తెలిపారు. శనివారం కలెక్టరేట్లో శాస్�
ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ‘మీ కోసం నేనున్నా ’కార్యక్రమానికి చక్కటి స్పందన సీఎంఆర్ఎఫ్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల అందజేత మెదక్, జూలై 16 : ప్రజల సమస్యలు విని.. వెంటనే పరిష్కరించేలా అధికారు�
మెదక్ మున్సిపాలిటీ/సిద్ధిపేట అర్బన్, జూలై 16: పాలిసెట్ 2021 నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, జిల్లా సమన్వయకర్త సువర్ణ శుక్రవారం విలేకరులకు తెలిపారు. క�
గ్రేటర్, హెచ్ఎండీఏ పరిధుల్లో పెరగనున్న ఓపెన్ ప్లాట్ల మార్కెట్ విలువ అపార్ట్మెంట్ ఫ్లాట్లలో రూ.4వేలు దాటిన వాటిపైనా 30 శాతం పెరుగుదల హెచ్ఎండీఏ పరిధిలో వ్యవసాయ భూముల విలువ కనిష్ఠంగా ఎకరాకు రూ.5 లక్షల
నర్సాపూర్,జూలై 16: రానున్న రోజుల్లో గోదావరి జలాలతో నర్సాపూర్ నియోజకవర్గం సస్యశ్యామలంగా మారబోతుందని ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. శుక్రవారం నర్సాపూర్ ఎంపీడీవో కార్యాలయంలో మండల పరిషత్ సాధారణ సర్వసభ
టీఎస్ ఐపాస్కు వచ్చిన దరఖాస్తులను పరిశీలించండిజిల్లా పరిశ్రమల ప్రమోషన్ కమిటీ సమావేశంలో మెదక్ కలెక్టర్ హరీశ్మెదక్, జూలై 15 : టీఎస్ ఐపాస్కు చేసుకున్న దరఖాస్తులను నిర్ణీత సమయంలో పరిశీలించి అనుమతు�
మెదక్, జూలై 15 : పట్టణ ప్రగతి పనులు అమలుపర్చడంలో అన్ని మున్సిపాలిటీలు వెనుకంజలో ఉన్నాయని, పనితీరు మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందని కలెక్టర్ ఎస్.హరీశ్ మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. రాష్ట్ర స్థాయిల�