పత్తి… వరి.. కంది.. పొలాల్లో మురుగు నీరు తొలగిస్తే వరికి మేలు ! భారీ వర్షాలతో నీట మునుగుతున్న పంటలు పంటలను పురుగులు ఆశిస్తే మందులు పిచికారీ చేయాలి నీటి ప్రవాహం తగ్గిన తర్వాత కలుపు తీయాలి వ్యవసాయ వాతావరణ పరి
ఉమ్మడి మెదక్ జిల్లాలో 100 కేంద్రాల ఏర్పాటుకు చర్యలు ఇప్పటికే 20 చోట్ల ప్రారంభం వీటి ద్వారా రైతులకు ఎరువుల విక్రయాలు మార్కెట్లో కంటే తక్కువ ధరకు విక్రయిస్తున్న డీసీఎంఎస్ నియోజకవర్గ కేంద్రాల్లో వెయ్యి టన�
క్లీన్ అండ్ గ్రీన్గా గ్రామాలు పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి హరితహారంలో మొక్కల పంపిణీ మెదక్, జూలై 15 : పల్లెల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం జిల్లాలో పది రోజుల పాటు
తూప్రాన్ రూరల్, జూలై 25 : మొక్కలను నాటడటంతో పాటు వాటిని సంరక్షించే బాధ్యత ప్రజలపై ఉందని తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్గౌడ్ సూ చించారు. పట్టణంలోని రోడ్డు డివైడర్ మధ్యలో ఆదివారం వైస్ చైర్మన్�
పూజలు నిర్వహించిన భక్తులు పుష్పాంబరి రూపంలో ఏడుపాయల వనదుర్గామాత పాపన్నపేట, జూలై 25 : ఏడుపాయల వనదుర్గామాత ఆదివారం పుష్పాంబరి రూపంలో దర్శనమిచ్చింది. అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో వైభవంగా అలంకరించారు. వి�
మెదక్ జిల్లా కేంద్రంలో 8 పరీక్షా కేంద్రాలు పరీక్ష రాయనున్న 1280 మంది విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రాలకు అనుమతి మెదక్ మున్సిపాలిటీ, జూలై 24 : మహాత్మా జ్యోతిబాఫూలే గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో �
మెదక్, జూలై 23 : జిల్లాలో జాతీయ, రాష్ట్ర, గ్రామీణ రహదారులతో పాటు మున్సిపల్ ప్రాంతాల్లో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నట్టు గుర్తించిన బ్లాక్స్పాట్ ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్లు, స్ట్టాడ్స్, బ్లింకర్�
20 ఎకరాల్లో ఏర్పాటుకు స్థల పరిశీలన రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో ఆడేలా గజ్వేల్ క్రీడాకారులను తీర్చిదిద్దాలన్నది సీఎం ఆకాంక్ష ముందుగా ఫుట్బాల్ అకాడమీ ఏర్పాటు ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్రెడ్డి, సాట్స్ చై�
నర్సాపూర్,జూలై23: నేడు మున్సిపల్, ఐటీ శాఖామాత్యులు కేటీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని మొక్కలు నాటనున్నట్లు ఎమ్మెల్యే మదన్రెడ్డి తెలిపారు. శుక్రవారం నర్సాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం
హవేళీఘనపూర్, జూలై 23: ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై మొక్కలు నాటాలని హవేళీఘనపూర్ ఎంపీపీ శేరి నారాయణరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సం�
మెదక్, జూలై 22 : రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా 24న చేపట్టే ముక్కో టి వృక్షారన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, మెదక్ జిల్లాలో మూడు లక్షల మొక్కలు నాటడమే లక్ష్యమని మెదక్
వెల్దుర్తి, జూలై 22. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలు, వాగుల్లోకి నీరు చేరుతున్నాయి. ఇప్పటికే పొంగిపొర్లిన హాల్దీప్రాజెక్టు, హల్దీవాగు చెక్డ్యాం లు, మరోమారు అలుగులు పారడానికి, మత్తడి �
మెదక్ మున్సిపాలిటీ, జూలై 22: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో జిల్లా కేంద్రంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గంగినేని థియేటర్ వెనుక ప్రాంతంతో పాటు నల్లపోచమ్మ దేవాలయం వెనుక కాలని వరదతో ముంచె త్తింది.
ఝరాసంగం, జూలై 22 : సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని బర్ధీపూర్ దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో గురుపౌర్ణమి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆశ్రమ పీఠాధిపతి అవధూతగిరి మహారాజ్ వైరాగ్య శిఖమణి తెలి