స్వాధీనం చేసుకున్న భూముల్లో సూచిక బోర్డుల ఏర్పాటు ప్రభుత్వ భూములను ఆక్రమిస్తున్న వారిపై కేసులు 10.5 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడి స్వాధీనం చేసుకున్నాం : తహసీల్దార్ దశరథ్ జిన్నారం, ఆగస్టు 4 : జిన్నారం మండలం
మనోహరాబాద్, ఆగస్టు 4 : చెరువు, కుంటల ఎఫ్టీఎల్ లో నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఇరిగేషన్ డీఈ శ్రీకాంత్ అన్నారు. మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి శివారులోని ఓ కుంట ఎఫ్టీఎల్ పరిధిలో �
పెద్దశంకరంపేట,ఆగస్టు 4: పచ్చదనాన్ని పెంపొదించడానికి ప్రభుత్వం మండలానికో బృహత్ ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేస్తున్నదని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని ఆరెపల్లిలో పది ఎకరా�
పల్లెప్రగతితో మారిన గ్రామ రూపురేఖలు రోడ్ల వెంట ఆహ్లాదం పంచుతున్న చెట్లు పచ్చదనం, స్వచ్ఛతకు బాటలు పాత బావుల పూడ్చివేత.. పురాతన ఇండ్ల కూల్చివేత పల్లె ప్రగతితో వేగంగా అభివృద్ధి పనులు,. పక్కాగా పారిశుధ్యం, హర
ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ఆర్థికంగా రాణించాలి కుట్టుమిషన్లు అందజేత మెదక్, ఆగస్టు 3 : ఇంట్లోనే మహిళలకు ఉపాధి కల్పించేలా ప్రభుత్వం కృషి చేస్తున్నదని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు.
ఒకే గొడుగు కింద అసెస్మెంట్ వివరాలు యాప్ను రూపొందించిన సీడీఎంఏ శాఖ రెండోదశ సర్వే ప్రారంభం మెదక్ మున్సిపాలిటీ, ఆగస్టు 3 : జిల్లాలోని మున్సిపాలిటీల్లో అసెస్మెంట్ల (ఆస్తుల) వివరాలన్నింటినీ ఆన్లైన్తో
ఏర్పాట్లు చేసిన పౌరసరఫరాల శాఖమెదక్ జిల్లాలో 9,525 టన్నులుసిద్దిపేటలో 5,852 టన్నులు, సంగారెడ్డిలో 19,358 టన్నుల పంపిణీకి ఏర్పాట్లుమెదక్/ సంగారెడ్డి, ఆగస్టు 2 : మెదక్ జిల్లాలో నూతన కార్డుదారులకు నేటి నుంచి రేషన్
జిన్నారం, ఆగస్టు2: పటాన్చెరులో సూపర్ స్పెషాలిటీ దవాఖాన ఏర్పాటు కానుండడంతో ప్రజల చిరకాల కల సాకారమైనదని జిన్నారం టీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ జిల్లా నాయకుడు జీ. వెంకటేశంగౌడ్, మాజ�
చేర్యాల, ఆగస్టు 1 : పట్టణంలో మున్సిఫ్ కోర్టు ఏర్పాటుకు భౌగోళికంగా, వసతుల పరంగా అన్ని అనుకూలతలు ఉన్నాయని చేర్యాల ప్రాంత న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. చేర్యాలలో జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటును కోర�
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలనకు బృందాలుప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు జారీఉమ్మడి మెదక్ జిల్లాలో16 మున్సిపాలిటీలువేల సంఖ్యలో వచ్చిన దరఖాస్తులుబల్దియాలకు సమకూరిన ఆదాయంమెదక్ మున్సిపాలిటీ, జూలై 31 : నిబ
త్వరలోనే మంత్రి కేటీఆర్తో షాపింగ్ కాంప్లెక్స్కు శంకుస్థాపనసర్వసభ్య సమావేశంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్మెదక్ మున్సిపాలిటీ, జూలై 31 : మిషన్ భగీరథ పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను మెదక్
మెదక్, జూలై 31 : నిరుపేదలకు తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, పేదలకు వైద్య ఖర్చుల కోసం సీఎం కేసీఆర్ సీఎంఆర్ఎఫ్ పథకాన్ని ప్రవేశపెట్టారని సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాశ