రుణాల మంజూరులో బ్యాంకర్ల నిర్లక్ష్యం వారం రోజుల్లో ఆర్థికసాయాన్ని అందజేయాలి డ్వాక్రా సంఘాలకు తక్షణమే మంజూరు చేయాలి ఈ యేడాది రూ.90 కోట్ల టర్మ్లోన్లు అందించాం బ్యాంకర్ల సమావేశంలో మెదక్ జిల్లా కలెక్టర్�
పల్లె ప్రగతితో మారిన గ్రామ రూపురేఖలు ఆహ్లాదంతో పాటు ఆరోగ్యాన్ని పంచుతున్న పల్లె ప్రకృతి వనం అందుబాటులో వైకుంఠధామం, డంపింగ్యార్డు హరితహారంలో పెద్దఎత్తున మొక్కల పెంపకం నిరుపేదలకు ‘డబుల్’ ఇండ్లు.. జగ�
వెల్దుర్తి, జూలై 14: పల్లెప్రగతితో గ్రామాల రూపురేఖలు మారాయని ఎంపీపీ స్వరూపానరేందర్రెడ్డి అన్నారు. వెల్దుర్తి మండల సర్వసభ్య సమావేశాన్ని ఎంపీపీ అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడ�
మెదక్ మున్సిపాలిటీ, జూలై 14: విద్యుత్ సమస్యలపై ట్రాన్స్కో అధికారులకు సమాచారమిచ్చిన స్పందించక పోవడంతో రైతులు ట్రాన్స్ఫార్మర్ల వద్ద వెళ్లి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారని ఎమ్మెల్యే పద్మాదేవేందర్�
మద్దూరు, జూలై 14 : ఆ బాలుడు అడవిలో పుట్టి అడవిలోనే పెరిగాడు. తల్లిదండ్రులు చూపిన బాటలోనే ఆయుధం పట్టి మావోయిస్టు అగ్రనేతగా ఎదిగాడు. తండ్రి అనారోగ్యంతో మృతి చెందిన కొన్నేండ్లకు పోలీసుల ఎదుట లొంగిపోయి జనజీవన �
హుస్నాబాద్, జూలై 14 : హుస్నాబాద్ మండలం పందిల్ల గ్రామ శివారులోని ఎల్లమ్మ వాగుపై ఇటీవల నిర్మించిన చెక్డ్యామ్ పర్యాటకులకు కనువిందు చేస్తున్నది. సుమారు రూ.3 కోట్లతో నిర్మించిన ఈ చెక్డ్యామ్ ఇటీవల కురిసిన
గజ్వేల్, జూలై 13 : రైతులకు ఎల్లప్పడూ ఎరువులు అందుబాటులో ఉండాలన్న ఆలోచనతో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఎరువుల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. గతంలో ఎరువుల విక్రయాల్లో ఏర్పడిన ఇ�
మెదక్, జూలై 13 : ప్రతి మండల కేంద్రంలో 10 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న బృహత్ పల్లె ప్రకృతి వనాలను యాదాద్రి మోడల్లో సుందరంగా తీర్చిదిద్దాలని మెదక్ కలెక్టర్ హరీశ్ అధికారులకు సూచించారు. బృహత్ పల్లెప్రకృతి �
మెదక్ మున్సిపాలిటీ, జూలై 13 : ప్రభుత్వ సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ సూచించారు. జడ్పీ కార్యాలయంలో మంగళవారం 6వ స్థాయీ సంఘం సమావేశ
వరిని నేరుగా విత్తే విధానం సులభంగా సాగు పూర్తయ్యే అవకాశం అన్ని భూములు అనుకూలం కంది, జూలై 13 : డ్రమ్ సీడర్ సాగుతో ఖర్చు, సమయం ఆదా చేసుకోవచ్చని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. దిగుబడి కూడా అధికంగా వస్తుంద�
పెరుగుతున్న భూగర్భ జలాలు పెట్టుబడి తగ్గి.. పెరగనున్న దిగుబడులు విస్తృత అవగాహన కల్పిస్తున్న వ్యవసాయాధికారులు జిల్లాలో 500 ఎకరాల్లో సాగు మెదక్, జూలై 13 : మెదక్ జిల్లాలో వరి పంట వానకాలం, యాసంగి సాగు చేస్తున్న�
సర్వాంగ సుందరంగా రోడ్లు, భవనాలు ఆహ్లాదం పంచుతున్న పల్లెపకృతి వనం ఇంటింటికీ మరుగుదొడ్లు, ఇంకుడుగుంతలు కంకోల్ గ్రామం కొత్త సొబగులు అద్దుకున్నది. పల్లె ప్రగతితో అభివృద్ధి బాట పట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో �
ఆ పల్లెలో ‘ప్రగతి’ మొలకెత్తింది.. అభివృద్ధి పరుగులు పెడుతున్నది.. పల్లెప్రగతిలో చేపట్టిన పనులతో ఆ గ్రామ రూపురేఖలు మారాయి. పల్లె ప్రకృతి వనం ఆహ్లాదం పంచుతుండుగా.. వైకుంఠధామాల నిర్మాణంతో ఆఖరి మజిలీ కష్టాలు