న్యూఢిల్లీ, ఆగస్టు 10: ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) కూడా వడ్డీరేట్లను పెంచింది. ఈ నెల 12 నుంచి అమలులోకి వచ్చేలా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ని 20 బేసిస్ �
ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్..మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ని 10 బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. పెరిగిన వడ్డీరేటు గురువారం నుంచి అమలులోకి రానున