మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రం(ఎంసీహెచ్)లో బుధవారం రాత్రి మూడు గంటల పాటు కరెంట్ పోవడంతో బాలింతలు, గర్భిణులు, శిశువులు, బంధువులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
మాతా శిశు మరణాలను తగ్గించే దిశగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సూపర్ స్పెషాల్టీ మదర్ అండ్ చైల్డ్ కేర్ సెంటర్స్(ఎంసీహెచ్) నిర్మాణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి.
Medak MCH | మెదక్ జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్) సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ ఆస్పత్రిలో 24 గంటల్లో 25 ప్రసవాలు జరిగాయి. జిల్లా కేంద్రంలో ప్రత్యేకంగా గర్భిణుల కోసం ఎంసీహెచ్ను
మండలంలోని పసరమడ్ల శివారు చంపక్ హిల్స్లోని మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో డాక్టర్లు 24గంటల్లో 35 మందికి డెలివరీలు చేశారు. 20మంది మగ శిశువులు, 15మంది ఆడపిల్లలు జన్మించారు.
Minister Harish Rao | మేడ్చల్లో 50 పడకల ఎంసీహెచ్ దవాఖానకు హరీశ్రావు కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. మేడ్చల్ బాగా విస్తరిస్తుందని, మంచి హాస్పిటల్
వైద్యరంగంలో తెలంగాణ అద్భుత ఫలితాలు సాధిస్తున్నదని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. డబుల్ ఇంజిన్ గ్రోత్ అని ఊదరగొడుతున్న బీజేపీ పాలిత రాష్ర్టాలకంటే మన రాష్ట్రం ఎంతో ముందున్నదని, దేశంలోనే అ�
మేడ్చల్ మల్కాజ్గిరి : రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఇవాళ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డితో కలిసి మేడ్చల్లో ఓ ప్రయివేటు ఆస్పత్రిని �
Minister Harish Rao | వనపర్తి జిల్లా కేంద్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూస్తోంటే ఎంతో ఆనందంగా ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. వనపర్తిలో రూ.17 కోట్లతో నిర్మించిన