ఎంబీసీ కులాలకు ప్రత్యేక ఆర్థిక సహాయం చేయాలని సంచార జాతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ తిపిరిశెట్టి మంగళవారం హైదరాబాద్లో ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ను కలిసి విజ్ఞప్తి చేశారు.
సీఎం కేసీఆర్ విడుదల చేసిన బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టో సకల జనులకు మేలు చేసేలా ఉన్నదని తెలంగాణ రాష్ట్ర ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ నందికంటి శ్రీధర్ అన్నారు. మంగళవారం గౌతంనగర్ డివిజన్ పరిధిలోని
నాగరికత అభివృద్ధిలో కీలకమైనవి సంచార జాతులు. కానీ ఆ జాతుల ప్రజల జీవన ప్రమాణాలను ఇప్పటి వరకు దేశాన్నేలిన పార్టీలు ఏనాడూ పట్టించుకొన్న పాపాన పోలేదు. దీంతో దశాబ్దాలుగా చేయని నేరాలకు నేరగాళ్ల ముద్రను భరిస్త�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో తెలంగాణ రాష్ట్ర సంచార జాతుల సంఘం హైదరాబాద్ వేదికగా సంచార జాతుల జాతీయ సదస్సును నిర్వహిస్తున్నది. నేడు పలు రాజకీయ పార్టీలు సంచార జాతులను ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకుం�