పక్కా ఇల్లు లేని పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్ల పథకాన్ని అమలు చేస్తోంది. గ్రామాల్లో ఒక్కో ఇంటికి రూ.5.04 లక్షలు వెచ్చిస్తోంది. ఇందులో భాగంగా జిల్లాకు 5,456 డబుల్ బెడ్రూం ఇండ్లను మంజూరు చేస�
రంగల్ మహా నగరాన్ని గార్బేజ్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. కార్పొరేషన్ కార్యాలయంలో గురువారం ఆమె ప్రజారోగ్యం, అర్బన్ హెల్త్ విభాగం అధికారులతో సమీక్షించా�
ప్రజల సమస్యలు పరిష్కరించడానికే నగర బాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. గ్రేటర్ పరిధిలోని పలు డివిజన్లలో బుధవారం కమిషనర్ ప్రావీణ్య, అధికారులతో కలిసి ఆమె పర్యటించి సమస