ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు మ్యాచ్లో భారత జట్టు ఏడో వికెట్ కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్లో విఫలమైన శార్దూల్ ఠాకూర్.. రెండో ఇన్నింగ్స్లో కూడా ప్రభావం చూపలేకపోయాడు. పాట్స్ వేసిన షార్ట్ బాల్ను పుల్ చే
భారత యువ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం లేదు. ఎడ్జ్బాస్టన్ టెస్టులో తొలి ఇన్నింగ్స్లో షార్ట్ బాల్కే పెవిలియన్ చేరిన అతను.. రెండో ఇన్నింగ్స్లో కూడా షార్ట్ బంతికే
ఎడ్జ్బాస్టన్ టెస్టులో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసింది. చివర్లో టెయిలెండర్లను మహమ్మద్ సిరాజ్ పెవిలియన్ చేర్చడంతో ఆ జట్టు 284 పరుగులకు ఆలౌట్ అయింది. అంతకుముందు జానీ బెయిర్స్టో (106), శామ్ బిల్లింగ్స్ (36) కాసేపు
ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు మ్యాచ్లో కోహ్లీ స్వల్పస్కోరుకే అవుటయ్యాడు. వర్షం అంతరాయం కలిగించిన తర్వాత క్రీజులోకి వచ్చిన అతను.. మాథ్యూ పాట్స్ వేసిన బంతిని చివరి క్షణంలో వదిలేయడానికి ప్రయత్నించాడు. ఈ �
ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టులో భారత టాపార్డర్ పూర్తిగా విఫలమైంది. గిల్, పుజారా, విహారి విఫలమైనా కోహ్లీ (11) మీద అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. అలాంటిది అతను కూడా నిరాశ పరిచాడు. పాట్స్ వేసిన బంతిని వదిలేయడా