గవర్నమెంట్ ఆఫీస్లో తనకు పెద్ద సార్లతో పరిచయం ఉంది. మీరు రూ.2 లక్షలు ఇస్తే డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయిస్తారు.. అంటూ మాయమాటలు చెప్పిన ఓ వ్యక్తి 16 మంది బాధితుల నుంచి డబ్బులు వసూలు చేశాడు. బాధితులకు నకిలీ అలా
ప్రీ లాంచ్ పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసం చేసిన సంస్థ నిర్వాహకులను వెంటనే అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలంటూ పలువురు బాధితులు ఆందోళన వ్యక్తంచేశారు.
Fraud- ICICI Bank Manager | ఇండో అమెరికన్ మహిళ ఒకరు పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్ చేసిన రూ.13.5 కోట్ల మనీని ఐసీఐసీఐ బ్యాంకు మేనేజర్ స్వాహా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.