సీఎం కేసీఆర్ బర్త్డే కానుకగా నిరుపేద జంటలకు అన్నీ తానై పెండ్లి చేసి సాగనంపి తన పెద్ద మనసు చాటుకున్నారు ఎమ్మెల్యే కోరుకంటి చందర్. కేసీఆర్ పుట్టిన రోజున రాష్ట్రంలో మరెక్కడా లేనివిధంగా గోదావరిఖనిలో ఏ�
చరిత్రలో నిలిచిపోయేలా పటాన్చెరులో ఒకేసారి సామూహిక వివాహాలు చేసేందుకు నిర్ణయించుకున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి తెలిపారు. గురువారం పటాన్చెరు మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశ�
‘నా ఇంట్లో తోబుట్టువు పెండ్లి ఎలా జరుగుతుందో.. అలా కార్యక్రమానికి కావాల్సిన సౌకర్యాలన్నీ సమకూర్చి వైభవంగా పెండ్లి చేస్తాను’ అని ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి వెల్లడించారు.
ttd Board Member Vidhyasagar Rao | టీటీడీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని నిరుపేదలకు సామూహిక వివాహాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు టీటీడీ బోర్డు సభ్యుడు, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) తలపెట్టిన ఉచిత సామూహిక వివాహాల(కల్యాణమస్తు) కార్యక్రమాన్ని కోవిడ్– 19 నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజక వర్గ కేంద్రంలో నిర్వహించడానికి