ఇంద్రవెల్లి మండలంలోని హీరాపూర్ గ్రామ సమీపంలో గల అమరవీరుల స్తూపం వద్ద అమరవీరుల ఆశయ సా ధన కమిటీ, ఆదివాసీ గిరిజనుల ఆధ్వర్యంలో స్వేచ్ఛగా నివాళులర్పించారు. ఏప్రిల్ 20, 1981లో పోలీసు కాల్పుల్లో అమరులైన వీరులకు �
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలానికి ఈ నెల 27, 28, 29 తేదీల్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటనకు వచ్చే అవకాశాలు ఉన్నాయని, ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని ఎస్పీ గౌస్ ఆలం పేర్కొన్నారు.
ఒకప్పటి పోలీసుల ప్రాణత్యాగాల ఫలితమే ఇ ప్పటి ప్రశాంతమైన జిల్లాకు కారణమని జిల్లా ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం(ఫ్లాగ్ డే) సందర్భంగా గురువారం జిల్లా కేంద్రంలోన�
Minister Vemula | హైదరాబాద్లో నిర్మిస్తున్న అమరవీరుల స్థూపం చుట్టూ మరింత ఆహ్లాదం పెంచేందుకు పచ్చదనానికి (Greenary) చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి (Minister Vemula Prashant Reddy) అధికారులను ఆదేశించా�