మర్రిగూడ: హరితహారంలో భాగంగా రోడ్డు వెంట నాటిన మొక్కలను ఎండిపోకుండా సంరక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులకు సూచించారు. మండలంలోని తిరుగండ్లపల్లి, యరుగండ్లపల్లి, రాజపేట
నల్లగొండ: జిల్లాలోని మర్రిగూడెం మండలంలో విషాదం చోటుచేసుకుంది. బైక్ అడిగినందుకు తండ్రి మందలించాడని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మండలంలోని లెంకలపల్లికి చెందిన వెంకటయ్య, శ్రీశైలం తండ్రీ కొడుకులు. శ్�