దుండిగల్ లోని మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (ఎంఎల్ఆర్ఐటీ) కళాశాల విద్యార్థులు డ్రోన్ డెవలప్మెంట్ పోటీలలో సత్తా చాటారు. ఎస్ ఏ ఈ ఇండియా సదరన్ విభాగం ఆధ్వర్�
ప్రతిఒక్కరూ తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని మల్కాజిగిరి పార్లమెంటరీ స్థానం బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి, ఎంఎల్ఆర్ఐటీ కళాశాల సెక్రెటరీ మర్రి రాజశేఖర్రెడ్డి, వెటరన్ అథ్లెట్, ఎంఎల్ఆర్ విద�
ఏడు పదుల వయసులోనూ యువతకు దీటుగా.. పోటీల్లో పాల్గొని సత్తచాటుతున్న మర్రి లక్ష్మణ్ రెడ్డి అందరికీ ఆదర్శనీయులని ఎమ్ఎల్ఆర్ఐటీ కళాశాల కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్ దుండిగల్లోని మర్రి లక్ష్మణ్రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఎల్ఆర్ఐటీ)కి సొసైటీ ఆఫ్ ఆటోమోటివ్ ఇంజినీర్స్ (ఎస్ఏఈ)ఇండియా ఫౌండేషన్ 2021-22 అవార్డు లభించింది.