బీజేపీ పాలిత మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతానికి చెందిన 8 జిల్లాలలో 2024లో 800 మందికిపైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ప్రభుత్వ అధికారి ఒకరు శుక్రవారం వెల్లడించారు.
మహారాష్ట్రలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. రైతుల పరిస్థితి మారడం లేదు. రాష్ట్ర రైతాంగం దయనీయ దుస్థితిలో మగ్గిపోతున్నారు. ప్రభుత్వం నుంచి అండ లేక, అప్పుల భారం తట్టుకోలేక, పంట దెబ్బతినడం వంటి కారణలతో వేలాదిగా �
మహారాష్ట్ర జనం బీఆర్ఎస్ సారథి కేసీఆర్ బాట పడుతున్నరు. చిన్నా, పెద్ద అంతా బీఆర్ఎస్ తో మమేకం ఐతున్నరు. మరాఠా పబ్లిక్లో కేసీఆర్ పిలుపు నరనరాన ప్రేరణ రాజేస్తున్నది. ఎంతటి పాలకులనైనా, ప్రభుత్వాలనైనా మ�
ఒకప్పటి తన హైదరాబాద్ స్టేట్ మూలాలను భారత రాష్ట్ర సమితిలో (బీఆర్ఎస్) చూసుకుంటూ మరాఠ్వాడ పాత బంధాలను పలకరిస్తున్నది. మరాఠ్వాడకు ఆయువుపైట్టెన ఔరంగాబాద్లో సోమవారం బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్త