హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖలో డైరెక్టర్గా సింగరేణి డీజీఎం (మార్కెటింగ్) మారపల్లి వెంకటేశ్వర్లు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్లోని సింగరేణి ప్రధాన క�
మర్పల్లి : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు రెండు కండ్లల ఉన్నాయని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఎంప�
మర్పల్లి : రైతుల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు. బుధవారం మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం చెరువు మల్లేశం ఆధ్వర్యంలో నూతన మార్కెట్ కార్య�
మర్పల్లి : విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పాఠశాలలను ప్రారంభించడం జరిగిందని అదనపు కలెక్టర్ చంద్రయ్య అన్నారు. బుధవారం పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో మండలంలోని సిరిపురం, మర్పల్లి �
మర్పల్లి : భర్త మరణించాడని మనస్తాపం చెంది ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మర్పల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మర్పల్లి గ్రామానికి చెందిన పులుమద్ది శేఖర్�