రాష్ట్రంలోని వరంగల్, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల్లో శనివారం ఎన్ఐఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గత జూన్లో భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా చర్లలో లభించిన మావోయిస్టు డంపు, పేలుడు పదార్థాలు, డ్రోన్ల కే�
Mulugu | సమ్మక్క సారక్క తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామ శివారులోని దట్టమైన అడవుల్లో మావోయిస్టులకు సంబంధించిన డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల డంప్పై ఓ అజ్ఞాత వ్యక్తి సమాచారం