Maoist Attack | ఛత్తీస్గఢ్ బీజాపూర్లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. ముగ్గురు గ్రామస్తులను మావోయిస్టులు హతమార్చారు. ఈ ఘటనతో గ్రామంలో భయానక వాతావరణం నెలకొన్నది. ఈ సంఘటన బీజాపూర్లోని పెద్దకోర్మా గ్రామ�
ములుగు జిల్లాలో హైటెన్షన్ వాతావరణం నెలకొన్నది. వెంకటాపురం (నూగూరు) మండల పరిధిలో మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న కర్రెగుట్టల ప్రాంతాన్ని మంగళవారం తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ర్టాలకు చెందిన సుమారు రెండు వేల
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో ఆదివారం మావోయిస్టుల ఘాతుకానికి ఓ మహిళ బలైంది. బీజాపూర్ పోలీసుల కథనం ప్రకారం.. బీజాపూర్ జిల్లా ఉసూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని సోధీపారాకు చెందిన సుశీల సోధి ఇప్ప ప�
మన్యంలో అలజడి నెలకొంది. గిరిజనుల హత్యతో ఏజెన్సీ గ్రామాలు ఉలిక్కిపడ్డాయి. ములు గు జిల్లా వాజేడు పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో ఉన్న పెనుగోలు కాలనీ(బాలలక్ష్మీపురం) గ్రామంలో గురువారం రాత్రి మావోయిస్టు�
ఛత్తీస్గఢ్ ఏజెన్సీలో మావోయిస్టులు జ వాన్లపై మెరుపుదాడి చేసి, వారి ఆయుధాలను తస్కరించారు. ఈ ఘటన ఆదివారం జగర్గుండా మార్కెట్లో చోటుచేసుకున్నది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా జగర్గుండా మార్కెట్ల�
ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో ఆదివారం మావోయిస్టులు జరిపిన మెరుపుదాడి లో ఓ భద్రతా అధికారి మృతిచెందగా, జవాన్కు తీవ్రగాయాలయ్యాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా జగర్గూండ పోలీస్స్టేషన్ పరిధిలోని అం
AOB | ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి జిల్లా ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో (AOB)లో పోలీసులు హై అలెర్ట్ ప్రకటించారు. ఒడిశాలో మావోయిస్టుల దాడుల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.
Maoist attack | ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా ధర్బా వద్ద పోలీసు క్యాంపుపై మావోయిస్టుల మెరుపు దాడి (Maoist attack) చేశారు. దీంతో నలుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు.
హైదరాబాద్ : ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ ఘటనపై దండకారణ్య ప్రత్యేక జోనల్ కమిటీ పేరిట మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్షా నాయకత్వంలో భారీ దాడులకు పథకం రచించారన్నారు. 2 వేల మంది పోలీసుల�
మురళీకృష్ణ | ఛత్తీస్గఢ్ బీజాపూర్ నక్సలైట్లతో జరిగిన పోరులో వీరమరణం పొందిన జవాన్ మురళీకృష్ణ పార్థీవ సోమవారం రాత్రి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది.