దేశంలో కీలకమైన తయారీ రంగం డీలాపడింది. భారత ప్రగతికి అన్నివిధాల దన్నుగా ఉండే ఉత్పాదక రంగం నానాటికీ బలహీనపడుతుండటం ఇప్పుడు అత్యంత ఆందోళనకరంగా మారుతున్నది.
ఫ్రెషర్స్ను రిక్రూట్ చేసుకోవడంలో ఐటీ కంపెనీలు, సంస్థలు సరికొత్త పద్ధతులను అనుసరిస్తున్నాయి. ఇంతకాలం కాలేజీల్లో ప్లేస్మెంట్స్ ద్వారా ఎంపిక చేసుకోగా, తాజాగా హ్యాకథాన్ల బాటలో పయనిస్తున్నాయి.
ఏదైనా ఓ దేశం అభివృద్ధి దిశగా పరుగులు పెట్టాలంటే.. ఆ దేశ జీడీపీ వృద్ధిరేటు గణనీయంగా పెరగాలి. ప్రజల తలసరి ఆదాయం ఎగబాకాలి. ఎగుమతుల్లో వృద్ధి నమోదవ్వాలి. తయారీరంగం ఊపందుకోవాలి. నిరుద్యోగం తగ్గాలి.
‘తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఎందుకు వెనుకంజ వేస్తున్నారు? మిమ్మల్ని ఆపుతున్న శక్తి ఏమిటి? అదేంటో నేను తెలుసుకోవాలనుకొంటున్నా. మీకు ఆత్మవిశ్వాసం లేదా?’-
మార్చిలో 1.9 శాతమే పెరిగిన పారిశ్రామికోత్పత్తి న్యూఢిల్లీ, మే 12: వినియోగదారులు వ్యయాల్ని తగ్గించుకోవడం, డిమాండ్ సన్నగిల్లడంతో దేశంలో పరిశ్రమల ఉత్పత్తి మందకొడిగానే కొనసాగుతున్నది. జాతీయ గణాంకాల శాఖ గురు�