‘రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం జిల్లాకు రానున్నారు. షాద్నగర్ నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టనున్నారు. మొత్తం రూ.270 కోట్ల అభివృద్ధి ప�
తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులకు అండగా నిలిచిందని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. సీఎం కేసీఆర్ హయాంలో దివ్యాంగులకు మంచిరోజులు వచ్చాయన్నారు. రూ.3,016 నుంచి రూ.4,016 వరకు పింఛన్ పెంచిన ఘన�
తెలంగాణ ప్రభుత్వం స్వర్ణకారులకు చే యూతనిస్తున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని మోనప్పగుట్ట వద్ద ఉన్న మౌనేశ్వర ఆలయంలో స్వర్ణకారుల ఆత్మీయ సమ్మేళన�
బీఆర్ఎస్ సర్కారు హ యాంలో పండుగ సాయన్నకు సముచిత గౌరవం ల భించిందని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని వీరన్నపేటలో గల పండుగసాయన్న ఆలయంలో ఉన్న సమాధి వద్ద వి
తెలంగాణ చరిత్రకు బోధన్ ప్రత్యక్ష సాక్షిగా నిలిచిందని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ప్రముఖ పరిశోధకుడు సిద్ధ సాయిరెడ్డి రచించిన ‘తరతరాల బోధన్ చరిత్ర’ పుస్తకాన్ని శనివారం ఆయన హైదరాబాద్లో ఆవిష్కరి