Madhu Goud Yaskhi | స్వాతి రెసిడెన్సి వద్ద అసంపూర్తిగా నిలిచిపోయిన డ్రైనేజీ ట్రంక్ లైన్ పనులను త్వరితగతిన పూర్తి చేయించేందుకు చర్యలు తీసుకుంటానని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ హామీ ఇచ్చారు.
దివ్యాంగుల హాస్టల్లో సరైన వసతులు లేక ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఓ విద్యార్థి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. హాస్టల్లో సరైన వసతులు, సహాయకులు లేక పోవడం వల్లే విద్యార్థి మృతి చెందాడని విద్యార్థులు ఆరోపిం�
పార్టీలు, రాజకీయాలకతీతంగా పరిపాలనను కొనసాగిస్తూ అన్ని నియోజకవర్గాల రూపురేఖలు మారుస్తానని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం మన్సూరాబాద్�
కంటి వెలుగు పథకానికి విశేష స్పందన లభిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పథకం పట్ల ప్రజలు తమ హర్షాన్ని వెలిబుచ్చుతున్నారు.
మన్సూరాబాద్ : కరోనా నుంచి రక్షణ పొందేందుకు పన్నెండు నుంచి పద్నాలుగు సంవత్సరాల వయస్సు ఉన్న చిన్నారులకు విధిగా వ్యాక్సినేషన్ చేయించాలని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపార