బీఆర్ఎస్తోనే ప్రజలకు భరోసా ఏర్పడుతుందని సబ్బండ వర్ణాలకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తుందని మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు.
మహబూబ్నగర్, మార్చి 30 : ఢిల్లీలోని ఉభయ సభల్లో కుల గణనపై చర్చించాలని టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు డిమాండ్ చేశారు. అయితే చర్చకు అనుమతించకపోవడంతో ఉభయ సభలను వాకౌట్ చేశారు. అనంతరం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ప్�
పార్లమెంటరీ విధానాన్ని మోదీ దిగజార్చడం దుర్మార్గం: కేకే ఆగ్రహం రాష్ట్ర ఉనికిని ప్రశ్నార్థకం చేసే కుట్రలను తిప్పికొట్టాలి: నామా ఢిల్లీలో ఎంపీల నిరసన ప్రదర్శన హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): పార్ల�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తిన్నది అరగక దీక్ష చేస్తున్నారని టీఆర్ఎస్ ఎంపీలు విమర్శించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని బీజేపీ ఖూనీ చేసిందని, తన రాజకీయ ప్రయోజనాల కోసం రాజ్యాంగాన్ని వాడుక