మామిడి దిగుబడి రాకపోవడం.. అప్పులు తీర్చే మార్గం లేక ఓ కౌలు రైతు చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దకొత్తప�
మామిడి తోటల్లో పూత ఆలస్యంగా వస్తుండడంతో సాగు రైతుల్లో ఆందోళన మొదలైంది. సాధారణంగా ఏటా నవంబర్, డిసెంబర్ నెలల్లో మామిడి చెట్లకు పూత వస్తుంది. డిసెంబర్ గడుస్తున్నా ఆశించిన స్థాయిలో పూత పూయకపోవడంతో రైతుల�
జానెడు జాగ దొరికితే చాలు.. బారెడు అక్రమం చేయడానికి సిద్ధమవుతారు అక్రమార్కులు. సర్కారు భూమిలో ఉన్న మామిడితోటలో ఓ కంట్రాక్టర్ ఏకంగా చెరువునే తవ్వేస్తున్నాడు. అటువైపు ఎవరూ రారన్న ధైర్యంతో లీజుకు తీసుకున్�
వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులు, అధిక వర్షాలు, చలి తీవ్రత, పొగమంచు ప్రభావం మామిడి పూతపై తీవ్రంగా పడింది. ఏటా నవంబర్, డిసెంబర్ నెలల్లో మామిడి తోటలు పూతతో నిండిపోవడంతోపాటు సంక్రాంతి పండుగలోపే పింద�
అంతర్గాం మొదటి నుంచి మామిడి తోటలకు పేరుగాంచింది. అయితే కొన్నేళ్లుగా మామిడి తోటల సాగులో మార్పు మొదలైంది. మేలు రకాలైన బంగినపెల్లి, హిమాయత్, మల్లిక, దశేరీ రకాలకు చెందిన చెట్లను పెంచడం మొదలు పెట్టారు.
అనుమానాస్పద మృతి| జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నెమ్మికల్ శివారులోని మామిడి తోటలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.