Dog | హిమాచల్ ప్రదేశ్లో ఓ శునకం 67 మంది ప్రాణాలను కాపాడింది. ఈ శునకం సకాలంలో పెద్దగా మొరుగుతూ, తిరగడంతో వీరంతా భారీ వరదల నుంచి తప్పించుకోగలిగారు. ఈ సంఘటన మండీ జిల్లాలోని సియాథీ గ్రామంలో జూన్ 30 అర్ధరాత్రి జర�
Himachal Floods | భారీ వర్షాల (Heavy Rains)కు హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) అల్లాడిపోతోంది. ఆ రాష్ట్ర వ్యాప్తంగా 48 గంటలుగా నిరంతరాయంగా వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా మండి జిల్లాలో కురిసిన భారీ వర్షానికి వరదలు పోటెత్తాయి. సంబల్�
Bus accident | హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండి జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉదయాన్నే సుందర్నగర్ యూనిట్ నుంచి ప్రయాణికులతో షిమ్లాకు బయలుదేరిన హిమాచల్ప్రదేశ్ రోడ్ ట్రాన్స్పోర్ట�
షిమ్లా: హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కంగ్రా జిల్లాలో ఉన్న చక్కి రైల్వే బ్రిడ్జ్ ఇవాళ కూలింది. శనివారం ఆ బ్రిడ్జ్ కూలినట్లు జిల్లా మెజిస్ట్రేట్ రోహిత్ రాథోడ్ తెలిపారు. మండి �