మంచిర్యాల జిల్లా భీమారం మండలం కుందారం రిజర్వ్ ఫారెస్టులో దాదాపు వంద ఎకరాలను కబ్జా చేసేందుకు కాంగ్రెస్ నాయకులు భారీ స్కెచ్ వేశారు. పొలంపల్లి, తాళ్లగూడెం, భీమారం గ్రామాల నేతలకు ఆ భూములను హస్తగతం చేసుకొ
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోదావరి తీరంలో వనదేవతల జాతర వైభవంగా ప్రారంభమైంది. బుధవారం ఉదయం 4 గంటలకు సంప్రదాయరీతిలో గద్దెల వద్ద కోయ పూజారులు ప్రత్యేక పూజలు ప్రారంభించారు.