బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని మంగల్ పల్లి (Mangalpally) గ్రామ మాజీ సర్పంచ్ నారని శంకరయ్య గౌడ్ (80) శుక్రవారం ఉదయం తెల్లవారు జామున మృతి చెందారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local Body Elections) ముందుగా పంచాయతీలకా లేదా పరిషత్లకు నిర్వహిస్తారా అనే ఉత్కంఠకు తెరపడటంలేదు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ముందుగా పంచాయతీ ఎన్ని
అధికారంలోకి రాకముందు అలవి కాని హామీలిచ్చి.. పవర్లోకి రాగానే అన్ని వర్గాలతోపాటు రైతన్న జీవితాలతో కాంగ్రెస్ సర్కార్ చెలగాటమాడుతున్నదని బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం నగరంలోని గన్పార్క్ నుంచి అమరవీరుల స్తూపం వరకు నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డితో పాటు �
రిక్రియేషన్ జోన్ పేరిట బలవంతంగా రైతుల నుంచి భూములను తీసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నదని.. రైతులను వేధిస్తే చూస్తూ ఊరుకోమని బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిర�
కాంగ్రెస్ ఇచ్చే హామీలన్నీ డ్రామాలేనని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్, బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. సోమవారం రాత్రి అబ్దుల్లాపూర్మెట్ మండలం తారా
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే రేవంత్రెడ్డి సర్కార్ ప్రజాసమస్యలను, ఇచ్చిన హామీలను విస్మరించిందని జనగామ మాజీ ఎమ్మెల్యే, భువనగిరి ఎంపీ నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, బీ�
ఉద్యమాల గడ్డ ఇబ్రహీంపట్నానికి బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం వస్తున్నారు. రెండో విడుత ఎన్నికల ప్రచారంలో భాగంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో సాయంత్రం 3 గంటలకు జరిగే ప్రజా ఆశీర్వాద