ప్రభుత్వ విద్యా వ్యవస్థలో సీఎం కేసీఆర్ విప్లవాత్మక మార్పులు తేవడంతో నేడు సర్కారు పాఠశాలలు కార్పొరేట్కు దీటుగా కొనసాగుతున్నాయి. అత్యాధునిక సౌకర్యాలు, ఆహ్లాదకర వాతావరణం కలగలిసిన ప్రభుత్వ బడులు ఇప్పు�
‘మనఊరు-మనబడి’ పను ల్లో వేగం పెంచి, ఈ నెల చివరి వరకు పూర్తి చేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో సిద్దిపేట నియోజకవర్గంలో ‘మనఊరు-మనబడి’ పథకం కింద పాఠశాల
రాష్ట్ర సర్కారు విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది. ప్రభుత్వ బడులకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ కార్పొరేట్ స్థాయిలో వసతులు కల్పిస్తున్నది. తాజాగా ‘మన ఊరు-మన బడి’ పేరిట కార్యక్రమాన్ని చేపట్టి బడుల�
జిల్లా సమగ్రాభివృద్ధిలో బాధ్యతగా ప్రతి పారిశ్రామిక సంస్థ తమ వార్షిక లాభాల్లో 2 శాతం సీఎస్ఆర్ నిధులు అందజేయాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా కోరారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్
మనఊరు-మనబడి పనులను త్వరగా పూర్తిచేసి పాఠశాలలను ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని కలెక్టర్ జి.రవినాయక్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో శుక్రవారం వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.