‘ఈ మధ్య వరుసగా సీరియస్ సినిమాలు చేస్తున్నానని అనిపించింది. మంచి ఎంటర్టైనర్స్ చేయమని అభిమానులు కోరేవారు. ఓ బ్యూటీఫుల్ పాయింట్తో ‘మనమే’ సినిమా చేశాం’ అన్నారు శర్వానంద్.
‘అమ్మానాన్నల భావోద్వేగాల గురించి కొంచెం విభిన్నంగా చెప్పాలనే ఆలోచన ఎప్పట్నుంచో ఉంది. అది వినోదంగా, ఉద్వేగంగా చెప్పాలనేది నా ఉద్దేశ్యం. అలాగే చైల్డ్ సెంటిమెంట్లో ఏదో తెలియని ఇన్నోసెన్స్ ఉంటుంది. ఆ ఇన�
‘జయాపజయాల గురించి పెద్దగా ఆలోచించను. మనచేతిలో లేని విషయాల గురించి పట్టించుకోకపోవడమే బెటర్ అనుకుంటా’ అని చెప్పింది కృతిశెట్టి. ఆమె శర్వానంద్ సరసన నటిస్తున్న తాజా చిత్రం ‘మనమే’. శ్రీరామ్ ఆదిత్య దర్శక�
శర్వానంద్ ‘మనమే’ సినిమా జూన్ 7న విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా ఇటీవలే విడుదల చేసిన తొలి పాట పెద్ద హిట్ అయింది. తాజాగా శనివారం రెండో పాటను కూడా మేకర్స్ విడుదల చేశారు.
శర్వానంద్ కథానాయకుడిగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రం ‘మనమే’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. కృతిశెట్టి కథానాయికగా నటిస్తున్నది.