సీఎం కేసీఆర్ గురుకులాలను ఏర్పాటు చేసి, ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్ది విద్యార్థుల బంగారు భవిష్యత్కు బాటలు వేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
ప్రభుత్వ పాఠశాలల బలోపేతంలో కీలక భూమిక పోషించేవి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు(ఎస్ఎంసీలు). రెండేండ్ల వీటి పదవీకాలం ఈ నెల 31తో ముగియనుంది. మన ఊరు-మనబడి, మన బస్తీ- మన బడి కార్యక్రమ పనులు ఈ కమిటీల ఆధ్వర్యంలోనే �
‘మన బస్తీ-మన బడి’కి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. పేద, మధ్యతరగతి తల్లిదండ్రులకు ఈ బస్తీబడి వరంలా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మన బస్తీ-మన బడి’లో పాఠశాలలకు సౌకర్యాలను కల్పిస్తున్నది. వరంగల్ నర్�
సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతున్నదని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. 16వ డివిజన్లోని ధర్మారం ప్రభుత్వ పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో
‘మన బస్తీ-మన బడి’పథకంలో భాగంగా ప్రభుత్వ స్కూళ్లను మరింత అభివృద్ధి చేసి, విద్యార్థులకు కావాలసిన అన్ని సదుపాయాలను కల్పిస్తున్నామని రాష్ట్ర పశు సంవర్థక, పాడి, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీన