వన్డే ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో నెదర్లాండ్స్ అదరగొట్టింది. రెండు సార్లు ప్రపంచ చాంపియన్ వెస్టిండీస్పై సూపర్ ఓవర్లో థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ న�
ప్రతిష్ఠాత్మక దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీలో సౌరాష్ట్ర, బెంగాల్ ఫైనల్కు దూసుకెళ్లాయి. కర్ణాటకతో జరిగిన సెమీఫైనల్లో సౌరాష్ట్ర 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. కర్ణాటక తొలి ఇన్నింగ్స్లో 407 పరుగులు చేయగా.. స�
క్రికెట్ను మతంగా భావించే దేశంలో.. మెగా ట్రోఫీ లేకుండానే టీమ్ఇండియా మరో ఏడాదిని ముగించింది. తీరిక లేని క్రికెట్ ఆడుతూ విశ్వవ్యాప్తంగా తగినంత గుర్తింపు దక్కించుకున్న భారత్.. ఐసీసీ మెగాటోర్నీలైన టీ20 ప్�
స్టార్ స్పిన్నర్ నాథన్ లియాన్ 6 వికెట్లతో అల్లాడించడంతో వెస్టిండీస్తో జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా 164 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.