Crime news | ఒక వ్యక్తిని ఏడుగురు వేట కత్తులతో వెంటాడి దారుణంగా హత్య (Murder) చేశారు. కర్ణాటక రాష్ట్రం (Karnataka state) లోని కొప్పాల్ జిల్లా (Koppal district) లో ఈ ఘటన చోటుచేసుకుంది.
తల్లి పుట్టిన రోజును పురస్కరించుకుని ఓ యువకుడు స్నేహితులతో కలిసి మద్యం తాగుతున్నాడు.. అదే సమయంలో మరో వ్యక్తి స్నేహితులతో వచ్చి మందు, డబ్బులు కావాలని అడుగగా.. ఇవ్వనని చెప్పాడు.
man murdered | నగరంలో ఆదివారం ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పట్ట పగలు నడిరోడ్డుపై వాహనదారులు చూస్తుండగానే.. యువకుడు ముగ్గురు వ్యక్తులు చుట్టుముట్టి కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్ర
మామను హత్య చేసిన అల్లుడు | కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకున్నది. మామపై అల్లుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన కాగజ్నగర్ టీచర్స్కాలనీలో