Crime News | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి మధ్యవర్తి ద్వారా
రూ.70వేలకు మహిళను కొనుగోలు చేసి వివాహం చేసుకున్నాడు. అయితే ఆమె ప్రవర్తన (behaviour)
నచ్చక గొంతుకోసి చంపేశాడు.
Crime news | క్షణికావేశం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. భార్య భోజనం వడ్డించలేదన్న కోపంతో భర్త ఆమెను రాయితో కొట్టిచంపాడు. 15 ఏండ్ల బంధాన్ని మరిచి క్షణికావేశంలో ఆమె ప్రాణం తీశాడు.
లక్నో: ఆహారం వండేందుకు భార్య నిరాకరించింది. దీంతో ఆగ్రహించిన భర్త ఆమెను కొట్టి చంపాడు. ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఈ సంఘటన జరిగింది. బీహార్కు చెందిన 35 ఏళ్ల అనుజ్ కుమార్, 30 ఏళ్ల ఖుష్బూ దంపతులు నోయిడా సెక్�
ముంబై: పక్కన పడుకోనివ్వలేదన్న కోపంతో భార్యను భర్త హత్య చేశాడు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. మలాడ్లోని మల్వానీ ప్రాంతంలో నివాసం ఉంటున్న 58 ఏళ్ల జ్ఞానదేవ్ గణపత్ బలదే శుక్రవారం రాత్రి 48 ఏళ్ల �
భోజనం అడిగితే పెట్టలేదని భార్యను చిత్రవధ పెట్టాడా భర్త. విపరీతంగా కొట్టి, దిండుతో మొఖం నొక్కేసి ఆమెను చంపేశాడు. ఆ తర్వాత ఆమె శవం పక్కనే పడుకొని నిద్రపోయాడు. ఈ ఘటన ఢిల్లీలోని సుల్తాన్పుర్లో వెలుగు చూసిం�
Husband kills wife | వేరే యువతితో సంబంధం కారణంగా కట్టుకున్న భార్యను చంపించాడో భర్త. ఈ ఘటన దేశరాజధాని ఢిల్లీలో వెలుగు చూసింది. ఇక్కడి మాలవీయ నగర్లో కేబుల్ ఆపరేటర్గా పనిచేసే ఒక వ్యక్తి
Man Kills Wife | ఒక ఆస్పత్రిలో రిసెప్షనిస్టుగా పనిచేస్తోందా అమ్మాయి. ఎప్పట్లాగే ఉద్యోగానికి ఆటోలో బయలు దేరింది. ఆ ఆటోను వెంబడించిన ఒక వ్యక్తి.. దారి మధ్యలో ఆటోను అడ్డగించాడు. ఆమెను బయటకు పిలిచి
బెంగళూరు: కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను హత్య చేసిన భర్త, అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ ఘటన జరిగింది. లేత్ మిషన్ ఆపరేటర్గా పనిచేసే 32 ఏండ్ల మంజునాథ్, భార్య 28 ఏండ్ల రోజా ఈ ఏడాద�