ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల విద్యాభివృద్ధి, ప్రగతి, ప్రవర్తనపై సమీక్షించేందుకు సెప్టెంబర్ 26వ తేదీన టీచర్స్-పేరెంట్స్ మీటింగ్ (TPM) నిర్వహించనున్నట్లు మల్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ �
ప్రజా సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రజావాణి (Prajavani) కార్యక్రమం నిర్వహిస్తున్నది. ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్లతోపాటు మండల రెవెన్యూ కార్యాలయాల్లో అధికారులు అందుబాటులో
కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో చిన్న జయంతి ఉత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. మంగళవారం ప్రారంభమైన ఉత్సవాల్లో భాగంగా నాలుగు రోజులుగా దాదాపు లక్షకు పైగా భక్తులు తరలిరాగా గుట్టంతా భక్తజనసంద్రమైంది.
రూ.కోటికిపైగా నిధులతో కొండగట్టు ఘాట్రోడ్డుకు రక్షణ చర్యలు చేపట్టామని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. కొన్నేళ్లుగా మూసివేసిన ఘాట్రోడ్డుపై లైట్ మోటార్ వాహనాల రాకపోకలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమత